ETV Bharat / crime

కొవిడ్ చికిత్స పొందుతున్న నేవీ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమేంటంటే?

ఏపీ విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రి గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంతకీ అతడు ఎందుకు చనిపోయినట్టు? ప్రేమే కారణామా? ఇంకా ఏదైనా సమస్యలున్నాయా?

author img

By

Published : Apr 25, 2021, 1:36 PM IST

suicide in ap, covid patient suicide
ఏపీలో వ్యక్తి ఆత్మహత్య, కొవిడ్ రోగి ఆత్మహత్య, ఏపీలో కొవిడ్ రోగి ఆత్మహత్య

మర్చంట్ నేవీలో సునీల్ అనే వ్యక్తి సీ మెన్​గా పని చేస్తున్నాడు. ఇటీవలే కరోనా రావడంతో ఏపీలోని విశాఖ కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు.

కొద్ది రోజులుగా ఇతను.. ఓ అమ్మాయి విషయంలో వేధింపులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మాయే సునీల్‌పై కేసు పెట్టిందని బంధువులు చెబుతున్నారు. అదే సమయంలో కొవిడ్ రావడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంటున్నారు.

మర్చంట్ నేవీలో సునీల్ అనే వ్యక్తి సీ మెన్​గా పని చేస్తున్నాడు. ఇటీవలే కరోనా రావడంతో ఏపీలోని విశాఖ కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు.

కొద్ది రోజులుగా ఇతను.. ఓ అమ్మాయి విషయంలో వేధింపులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మాయే సునీల్‌పై కేసు పెట్టిందని బంధువులు చెబుతున్నారు. అదే సమయంలో కొవిడ్ రావడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.