ETV Bharat / crime

యాదాద్రి జిల్లాలో ప్రమాదకరంగా మూలమలుపులు

author img

By

Published : May 22, 2021, 8:33 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో మూలమలుపులు ప్రమాదకంగా ఉన్నాయి. టర్నింగ్ పాయింట్ల వద్ద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

danger
danger

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నుంచి సంగ్యాతండా మధ్యలో రెండు మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వీటి వల్ల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ లారీ మూలమలుపులో ఉన్న కెనాల్​ బ్రిడ్జిని ఢీకొట్టి కాలువలో పడిపోయింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. టర్నింగ్ పాయింట్ల వద్ద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాదాలు జరక్కముందే ఆర్​అండ్​బీ అధికారులు స్పందించాలన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నుంచి సంగ్యాతండా మధ్యలో రెండు మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వీటి వల్ల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ లారీ మూలమలుపులో ఉన్న కెనాల్​ బ్రిడ్జిని ఢీకొట్టి కాలువలో పడిపోయింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. టర్నింగ్ పాయింట్ల వద్ద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాదాలు జరక్కముందే ఆర్​అండ్​బీ అధికారులు స్పందించాలన్నారు.

ఇదీ చదవండి: ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.