ETV Bharat / crime

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి - నారాయణపేట జిల్లా తాజా వార్తలు

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆయన మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Man dies falling into pond in Narayanpet district
ప్రమాద వశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
author img

By

Published : Feb 14, 2021, 10:35 PM IST

నారాయణపేట జిల్లా బొమ్మన్​పాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన హనుమంతు(35) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.

ఆయన ఎప్పటిలాగే ఆదివారం మధ్యాహ్నం కూడా చేపల వేటకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. హనుమంతు మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నారాయణపేట జిల్లా బొమ్మన్​పాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన హనుమంతు(35) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.

ఆయన ఎప్పటిలాగే ఆదివారం మధ్యాహ్నం కూడా చేపల వేటకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. హనుమంతు మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి: సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన నాగార్జునసాగర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.