వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని గూడూరు గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందాడు. గ్రామంలోని కంకరి జంగయ్య పొలం దగ్గర కరెంట్ తీగ తెగి పడింది. నర్సింహులు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి... మరమ్మతు చేస్తుండగా.. విద్యుత్ సరఫరా అయింది.
దీనితో నర్సింహులు స్పృహా తప్పి పడిపోయాడు. వెంటనే పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మార్గంమధ్యలో చనిపోయాడు.
ఇదీ చదవండి: యాదాద్రి కొండపై అద్భత దృశ్యం.. ఉగ్ర నారసింహ మేఘం