ETV Bharat / crime

అగ్నిప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధం.. 12 గొర్రెలు మృతి

author img

By

Published : Mar 6, 2021, 1:36 AM IST

Updated : Mar 6, 2021, 3:34 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం కుమ్మమూరులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో 10 పూరిళ్లు దగ్ధం కాగా.. 12 గొర్రెలు సజీవదహనమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

fire-accident-at-kummamuru-in-krishna-district
అగ్నిప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధం.. 12 గొర్రెలు మృతి
Last Updated : Mar 6, 2021, 3:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.