సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ఓ ఇంట్లో 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. దీని విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
హుజూర్నగర్లో 30 కేజీల గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
హుజూర్నగర్ పట్టణంలో ఓ ఇంట్లో 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. దీని విలువ రూ.4లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
![హుజూర్నగర్లో 30 కేజీల గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్ ganja seized, dsp press meet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11223632-thumbnail-3x2-ganja---copy.jpg?imwidth=3840)
స్థానికంగా తనిఖీలు నిర్వహించామని.. పట్టణం నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లు తేలిందని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న సీఐ రాఘవరావు, ఎస్సై వెంకటరెడ్డి, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇదీ చదవండి: అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య!
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ఓ ఇంట్లో 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. దీని విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
స్థానికంగా తనిఖీలు నిర్వహించామని.. పట్టణం నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లు తేలిందని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న సీఐ రాఘవరావు, ఎస్సై వెంకటరెడ్డి, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇదీ చదవండి: అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య!