తెరాస సామాజిక మాధ్యమాల కన్వీనర్ క్రిశాంక్పై భాజపా ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ ఫిర్యాదు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తప్పుడు ప్రచారం చేసినట్లు సైబర్ క్రైం పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం పోలీసులు చెప్పారని.. వెంటరమణ తెలిపారు.
ఇవీచూడండి: టీఎస్పీఎస్సీ పేరిట నకిలీ మెయిల్..