ETV Bharat / crime

ఏటీఎం చోరీకి విఫలయత్నం... మిషన్​ ధ్వంసం - ఎస్బీఐ ఏటీఏం చోరీ విఫలయత్నం

ఇద్దరు యువకులు ఏటీఎంపై కన్నేశారు. డబ్బులు కొట్టేయాలని పథకం పన్నారు. ఎవరూ లేని సమయంలో ఎస్పీఐ ఏటీఎంలో మనీ తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫెయిల్​ అయింది. ఆవేదన చెందిన వారు ఏటీఎం మిషన్​ను ధ్వంసం చేసి వెళ్లారు. ఈ ఘటన నాచారంలో పరిధిలో జరిగింది.

Attempted robbery at ATM mission, nacharam hyderabad
ఏటీఎం దోపిడి విఫలయత్నం, మిషన్​ ధ్వంసం
author img

By

Published : May 2, 2021, 9:50 AM IST

ఏటీఎం చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలను మేడ్చల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 29న ఉప్పల్ మండలం నాచారంలో మాణిక్ చంద్ కూడలి వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఏంలో... కొంతం సాయి కిరణ్ రెడ్డి, రాంచరణ్ డబ్బులు దొంగిలించేందుకు యత్నించారు.

వారి ప్రయత్నం విఫలయత్నం కావడం వల్ల ఇద్దరు దొంగలు ఏటీఎం మిషన్​ను స్పల్పంగా ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఘట్ కేసర్ పోలీసులు... సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్​కు తరలించారు.

ఏటీఎం చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలను మేడ్చల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 29న ఉప్పల్ మండలం నాచారంలో మాణిక్ చంద్ కూడలి వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఏంలో... కొంతం సాయి కిరణ్ రెడ్డి, రాంచరణ్ డబ్బులు దొంగిలించేందుకు యత్నించారు.

వారి ప్రయత్నం విఫలయత్నం కావడం వల్ల ఇద్దరు దొంగలు ఏటీఎం మిషన్​ను స్పల్పంగా ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఘట్ కేసర్ పోలీసులు... సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: పెళ్లి సంబంధాల పేరిట లక్షలు దోచుకుంటున్న మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.