రెమిడెసివిర్(Remdesivir) ఇంజక్షన్ను అక్రమంగా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మదీనాగూడకు చెందిన ఎం.సంతోష్ రూ.3400విలువ చేసే ఇంజక్షన్ను రూ.30వేలకు పంజాగుట్టలో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తదుపరి విచారణ కోసం నిందితుడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: Rmp clinics: ఆర్ఎంపీ క్లినిక్లలో కరోనా చికిత్స.. సీజ్ చేసిన అధికారులు..