ETV Bharat / city

ఇందూరులో కేసీఆర్ ప్రచార శంఖారావం - undefined

నిజామాబాద్  గిరిరాజ్ కళాశాల మైదానంలో సాయంత్రం తెరాస ఎన్నికల శంఖారావ సభ జరగనుంది.  జనసమీకరణతో పాటు సభ ఏర్పాట్లను నిజామాబాద్​ ఎంపీ కవిత మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

సాయంత్రం 5 గంటలకు  గిరిరాజ్ కళాశాల మైదానంలో తెరాస సభ
author img

By

Published : Mar 19, 2019, 1:45 PM IST

Updated : Mar 19, 2019, 3:59 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో తెరాస ఎన్నికల శంఖారావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు హెలీకాప్టర్​ ద్వారా నిజామాబాద్ చేరుకోనున్నారు. ఇందుకోసం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అనంతరం రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకుంటారు. సభకు సుమారు 2లక్షల మందిని తరలించేందుకు గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు.

సాయంత్రం 5 గంటలకు గిరిరాజ్ కళాశాల మైదానంలో తెరాస సభ

ఇవీ చూడండి:తెదేపాకు రాజీ'నామా'....!

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో తెరాస ఎన్నికల శంఖారావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు హెలీకాప్టర్​ ద్వారా నిజామాబాద్ చేరుకోనున్నారు. ఇందుకోసం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అనంతరం రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకుంటారు. సభకు సుమారు 2లక్షల మందిని తరలించేందుకు గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు.

సాయంత్రం 5 గంటలకు గిరిరాజ్ కళాశాల మైదానంలో తెరాస సభ

ఇవీ చూడండి:తెదేపాకు రాజీ'నామా'....!

Last Updated : Mar 19, 2019, 3:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.