ETV Bharat / city

పసుపు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఈటల - pasupu konugollu prarambham

కరీంనగర్​ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్​ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మార్కెట్​ ఛైర్​పర్సన్​ పొనగంటి శారద కేంద్రాన్ని ప్రారంభించగా... మంత్రి ఈటల రాజేందర్​ సందర్శించారు.

పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం
author img

By

Published : May 15, 2019, 5:13 PM IST

కరీంనగర్​ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్​ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్​ జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు పసుపు నిల్వలను మార్కెట్​ యార్డుకు తరలించారు. మార్కెట్​ ఛైర్​పర్సన్​ పొనగంటి శారద ప్రత్యేక పూజలు చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్​ కేంద్రాన్ని సందర్శించి పసుపును తూకం వేసి కాంటాలను ప్రారంభించారు. అనంతరం వ్యాపారులు కొనుగోళ్లను ఆరంభించారు.

పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇదీ చదవండిః క్యాంప్​ రాజకీయాలు షురూ

కరీంనగర్​ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్​ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్​ జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు పసుపు నిల్వలను మార్కెట్​ యార్డుకు తరలించారు. మార్కెట్​ ఛైర్​పర్సన్​ పొనగంటి శారద ప్రత్యేక పూజలు చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్​ కేంద్రాన్ని సందర్శించి పసుపును తూకం వేసి కాంటాలను ప్రారంభించారు. అనంతరం వ్యాపారులు కొనుగోళ్లను ఆరంభించారు.

పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇదీ చదవండిః క్యాంప్​ రాజకీయాలు షురూ

Intro:TG_KRN_51_15_PASUPU_KONUGOLLU_PRARAMBHAM_MINISTER_AV_C3
() దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్ టి పి ద్వారా పంపించాను కావున పరిశీలించగలరు అని మనవి
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా
9440738755


Body:
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా
9440738755


Conclusion:
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా
9440738755
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.