ETV Bharat / city

తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదు: పొన్నం - తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదు: పొన్నం

తెరాస, భాజపాలకు మున్సిపల్​ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ అన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసి.. ముందుకెళ్లాలని కోర్టు సూచించినా ఓటర్​ జాబితా కూడా ప్రకటించకుండా నోటిఫికేషన్​ ఇవ్వడంలో ఆంతర్యమేంటరని ఆయన ప్రశ్నించారు.

congress leader ponnam fires on trs and bjp leaders
తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదు: పొన్నం
author img

By

Published : Dec 25, 2019, 5:22 PM IST

తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పట్టణంలో ఆయన మాట్లాడారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలుకావడం లేదని ఆరోపించారు. రిజర్వేషన్లు ఖరారు కాకుండానే పురపాలక అభ్యర్థులను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ ఏవిధంగా చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని పొన్నం అనుమానం వ్యక్తం చేశారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసి నోటిఫికేషన్​ ఇవ్వాలని కోర్టు ఆదేశించినా.. ఓటర్​ జాబితా కూడా ఇవ్వకుండానే నోటిఫికేషన్​ ఇవ్వడంలో ఆంతర్యమేంటని పొన్నం ప్రశ్నించారు.

తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదు: పొన్నం

ఇవీచూడండి: సర్వమతాల సౌభ్రాతృత్వమే తెరాస లక్ష్యం

తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పట్టణంలో ఆయన మాట్లాడారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలుకావడం లేదని ఆరోపించారు. రిజర్వేషన్లు ఖరారు కాకుండానే పురపాలక అభ్యర్థులను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ ఏవిధంగా చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని పొన్నం అనుమానం వ్యక్తం చేశారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసి నోటిఫికేషన్​ ఇవ్వాలని కోర్టు ఆదేశించినా.. ఓటర్​ జాబితా కూడా ఇవ్వకుండానే నోటిఫికేషన్​ ఇవ్వడంలో ఆంతర్యమేంటని పొన్నం ప్రశ్నించారు.

తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదు: పొన్నం

ఇవీచూడండి: సర్వమతాల సౌభ్రాతృత్వమే తెరాస లక్ష్యం

Intro:tg_srd_16_25_ponnam_prabhakar_press_meet_av_ts10054
తెలంగాణలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు తెరాస భాజపా కు లేదని టిపిసిసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు


Body:సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభాకర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెరాస భాజపా లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు రిజర్వేషన్లు ఖరారు కాకుండానే మంత్రి కేటీఆర్ తెరాస మున్సిపల్ అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారు చెప్పాలన్నారు అంటే ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎన్నికల అధికారులు పని చేస్తున్నట్లుగా తమకు స్పష్టమవుతోందన్నారు వారికి ముందుగానే రిజర్వేషన్ తెలుసు కనుకనే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఇచ్చిన తర్వాతే నోటిఫికేషన్ జారీ చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఓటర్ జాబితా కూడా సవరించకుండా నే నోటిఫికేషన్ రావడం లో ఆంతర్యమేమిటని గారు


Conclusion:హ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.