ETV Bharat / city

'శ్రీవారి దర్శన టికెట్లు క్రమంగా పెంచేలా చూస్తాం'

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమలలో దర్శనాలు తిరిగి ప్రారంభమైన క్రమంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను.. తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. కరోనా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య క్రమంగా పెంచేలా చూస్తామని చెప్పారు.

author img

By

Published : Jun 11, 2020, 5:02 PM IST

ttd-chairman-yv-subbareddy-inspected-temple-for-the-facilities-offered-to-the-devotees
'శ్రీవారి దర్శన టికెట్లు క్రమంగా పెంచేలా చూస్తాం'

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య క్రమంగా పెంచేలా చర్యలు తీసుకుంటామని తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న వసతులను ఆయన పరిశీలించారు.

కల్యాణకట్ట, అన్నప్రసాద వితరణ భవనాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. భౌతికదూరం, శుభ్రత పాటించడంలో రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులందరూ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య క్రమంగా పెంచేలా చర్యలు తీసుకుంటామని తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న వసతులను ఆయన పరిశీలించారు.

కల్యాణకట్ట, అన్నప్రసాద వితరణ భవనాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. భౌతికదూరం, శుభ్రత పాటించడంలో రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులందరూ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి : యాదాద్రి జడ్పీ సీఈవో దంపతులకు కరోనా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.