ETV Bharat / city

ప్రగతిభవన్​ ముట్టడికి టీఆర్టీ అభ్యర్థుల యత్నం

అర్హత సాధించిన తమకు వెంటనే పోస్టులు కేటాయించాలంటూ టీఆర్టీ అభ్యర్థులు ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Oct 4, 2019, 3:17 PM IST

టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన

టీఆర్టీ అభ్యర్థులు ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించారు. అర్హత సాధించిన వారికి వెంటనే పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విన్నవించారు. భారీగా అభ్యర్థులు తరలిరావడం వల్ల వారిని నిలువరించడంలో పోలీసులకు అభ్యర్థులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించడంతో అభ్యర్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. వీరికి కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి మద్దతు తెలిపారు. టీఆర్టీ అభ్యర్థుల ధర్నాతో ప్రగతిభవన్​ వద్ద భారీగా ట్రాఫిక్​ స్తంభించిపోయింది.

టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన

టీఆర్టీ అభ్యర్థులు ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించారు. అర్హత సాధించిన వారికి వెంటనే పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విన్నవించారు. భారీగా అభ్యర్థులు తరలిరావడం వల్ల వారిని నిలువరించడంలో పోలీసులకు అభ్యర్థులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించడంతో అభ్యర్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. వీరికి కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి మద్దతు తెలిపారు. టీఆర్టీ అభ్యర్థుల ధర్నాతో ప్రగతిభవన్​ వద్ద భారీగా ట్రాఫిక్​ స్తంభించిపోయింది.

టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన
Intro:హైదరాబాద్ ఇందిరాపార్కు లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.....Body:మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు....... హైదరాబాద్ ఇందిరాపార్క్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు..... ఈ వేడుకల్లో పాల్గొన్న బండారు దత్తాత్రేయ మహిళల తో కోలాటం ఆడి వారిని ఉత్సాహపరిచారు మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆయన సూచించారు.. Conclusion:బతుకమ్మ వేడుకలు ప్రపంచ స్థాయికి ఎదిగాయి పలువురు పేర్కొన్నారు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.