ETV Bharat / city

సాంకేతికత ద్వారా వాహనాలకు జరిమానా

హైదరాబాద్​లో వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తోన్న వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు.

author img

By

Published : Apr 14, 2020, 8:41 PM IST

acp vidyasagar
సాంకేతికత ద్వారా వాహనాలకు జరిమానా

హైదరాబాద్​లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలను ఈటీవీ భారత్​ ప్రతినిధి అందిస్తారు.

సాంకేతికత ద్వారా వాహనాలకు జరిమానా

ఇవీచూడండి: కరోనా విపత్కర కాలంలో... పోలీసుల ఔదార్యం

హైదరాబాద్​లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలను ఈటీవీ భారత్​ ప్రతినిధి అందిస్తారు.

సాంకేతికత ద్వారా వాహనాలకు జరిమానా

ఇవీచూడండి: కరోనా విపత్కర కాలంలో... పోలీసుల ఔదార్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.