ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5pm

author img

By

Published : Jun 26, 2021, 4:53 PM IST

Updated : Jun 26, 2021, 5:15 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @5pm
టాప్​టెన్​ న్యూస్​ @5pm
  • తొందర అవసరం లేదు..

ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్​ను కలిశారు. ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై చర్చించారు. పాఠశాలల ప్రారంభంపై తొందరలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎవరికి దక్కేనో..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి ఎంపిక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. పంజాబ్​తోపాటు వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించడంపై అధిష్ఠానం దృష్టి సారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పోలీసులను డిస్మిస్​ చేయాలి..

దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్​లో ఇవాళ నిర్వహించిన కాంగ్రెస్ దళిత ఆవేదన దీక్షలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చేదెక్కిన బీరు..

'మందు బాబులం.. మేమూ మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం'.. మద్యం ప్రియులు మొన్నటి దాకా పాడుకున్న పాట ఇది. చిల్డ్​ బీరు తాగితే ఆ కిక్కే వేరప్పా అని నిన్నటి దాకా చెప్పుకున్న డైలాగ్​ ఇది. ఇన్ని రోజులు ఇష్టంగా సేవించిన ఆ చల్లని బీరు.. ఇప్పుడు వారికి చేదెక్కుతోంది. ఒకప్పుడు ఉన్నంత డిమాండ్​ ఇప్పుడు లేదని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దివ్యమైన భరోసా..

ఇంట్లో ఆమెకో సమస్య ఎదురైంది. కోరకుండానే సాయం అందింది. మరి సాయం పొందలేని వారి పరిస్థితేంటని ఆలోచించింది. అప్పుడు తట్టిన పరిష్కారం ఆమెను ఆంట్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది. సర్‌తజ్‌ లంబా.. బడ్డీ క్యాబ్స్‌ అంతగా ప్రాచుర్యం పొందడానికి కారణమేంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 2022 దంగల్​..

2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నాహాలపై చర్చించేందుకు భాజపా అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు కేంద్ర మంత్రులు, సహా ఆ పార్టీ సీనియర్​ నేతలు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మేకను మింగేసిన కొండచిలువ..

ఆహారం కోసమని అడవికి వెళ్లిన ఓ మేకను కొండచిలువ మింగేసింది. సుమారు 15 అడుగులు పొడవు ఉన్న ఫైథాన్​ మేకను గట్టిగా చుట్టేసి పట్టుకుంది. ప్రాణం పోయే వరకు వదలలేదు. దీనికి సంబంధించిన వీడియోను మేకలకాపరి చిత్రీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రూ.7వేలకే రియల్​మీ కొత్త ఫోన్..

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ భారత మార్కెట్లోకి తన కొత్త మోడల్​ రియల్​మీ సీ 11- 2021ను విడుదల చేసింది. ఇది స్మార్ట్​ఫోన్​ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఆ ఫోన్​ ధర, ఫీచర్స్​ వివరాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పతకం గెలిస్తే కోట్లు..

టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధిస్తే నగదు ప్రోత్సాహం అందజేయనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు అనే విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దర్శకుడిపై ఫిర్యాదు..

స్టార్ డైరెక్టర్ లింగుస్వామిపై దక్షిణాది చిత్రమండలిలో ఫిర్యాదు చేశారు ప్రముఖ నిర్మాత జ్ఞాన్​వేల్ రాజా. అడ్వాన్స్​ తీసుకుని తమ సంస్థలో సినిమా చేయలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తొందర అవసరం లేదు..

ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్​ను కలిశారు. ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై చర్చించారు. పాఠశాలల ప్రారంభంపై తొందరలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎవరికి దక్కేనో..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి ఎంపిక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. పంజాబ్​తోపాటు వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించడంపై అధిష్ఠానం దృష్టి సారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పోలీసులను డిస్మిస్​ చేయాలి..

దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్​లో ఇవాళ నిర్వహించిన కాంగ్రెస్ దళిత ఆవేదన దీక్షలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చేదెక్కిన బీరు..

'మందు బాబులం.. మేమూ మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం'.. మద్యం ప్రియులు మొన్నటి దాకా పాడుకున్న పాట ఇది. చిల్డ్​ బీరు తాగితే ఆ కిక్కే వేరప్పా అని నిన్నటి దాకా చెప్పుకున్న డైలాగ్​ ఇది. ఇన్ని రోజులు ఇష్టంగా సేవించిన ఆ చల్లని బీరు.. ఇప్పుడు వారికి చేదెక్కుతోంది. ఒకప్పుడు ఉన్నంత డిమాండ్​ ఇప్పుడు లేదని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దివ్యమైన భరోసా..

ఇంట్లో ఆమెకో సమస్య ఎదురైంది. కోరకుండానే సాయం అందింది. మరి సాయం పొందలేని వారి పరిస్థితేంటని ఆలోచించింది. అప్పుడు తట్టిన పరిష్కారం ఆమెను ఆంట్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది. సర్‌తజ్‌ లంబా.. బడ్డీ క్యాబ్స్‌ అంతగా ప్రాచుర్యం పొందడానికి కారణమేంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 2022 దంగల్​..

2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నాహాలపై చర్చించేందుకు భాజపా అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు కేంద్ర మంత్రులు, సహా ఆ పార్టీ సీనియర్​ నేతలు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మేకను మింగేసిన కొండచిలువ..

ఆహారం కోసమని అడవికి వెళ్లిన ఓ మేకను కొండచిలువ మింగేసింది. సుమారు 15 అడుగులు పొడవు ఉన్న ఫైథాన్​ మేకను గట్టిగా చుట్టేసి పట్టుకుంది. ప్రాణం పోయే వరకు వదలలేదు. దీనికి సంబంధించిన వీడియోను మేకలకాపరి చిత్రీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రూ.7వేలకే రియల్​మీ కొత్త ఫోన్..

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ భారత మార్కెట్లోకి తన కొత్త మోడల్​ రియల్​మీ సీ 11- 2021ను విడుదల చేసింది. ఇది స్మార్ట్​ఫోన్​ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఆ ఫోన్​ ధర, ఫీచర్స్​ వివరాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పతకం గెలిస్తే కోట్లు..

టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధిస్తే నగదు ప్రోత్సాహం అందజేయనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు అనే విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దర్శకుడిపై ఫిర్యాదు..

స్టార్ డైరెక్టర్ లింగుస్వామిపై దక్షిణాది చిత్రమండలిలో ఫిర్యాదు చేశారు ప్రముఖ నిర్మాత జ్ఞాన్​వేల్ రాజా. అడ్వాన్స్​ తీసుకుని తమ సంస్థలో సినిమా చేయలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 26, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.