ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు

author img

By

Published : Dec 14, 2020, 6:44 AM IST

.

today headline news
నేటి ప్రధాన వార్తలు
  • 19వ రోజు దేశవ్యాప్త ఆందోళనలకు రైతు సంఘాల పిలుపు
  • రైతులకు మద్దతుగా ఉపవాసం ఉంటానని తెలిపిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌
  • నేటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం
  • రాష్ట్రంలో నేటి నుంచి నట్టల నివారణ మాత్రల పంపిణీ
  • వారం పాటు ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
  • నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ఏపీ సీఎం జగన్
  • నేటి నుంచి 24 గంటలూ అందుబాటులో ఆర్టీజీఎస్ సేవలు
  • నేడు ఫైజర్‌ టీకా తొలి డోసులను తీసుకోనున్న అమెరికా ప్రజలు
  • నటులు రాజ్​ కపూర్​, రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టిల పుట్టినరోజు
  • ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగల్​ పుట్టినరోజు

  • 19వ రోజు దేశవ్యాప్త ఆందోళనలకు రైతు సంఘాల పిలుపు
  • రైతులకు మద్దతుగా ఉపవాసం ఉంటానని తెలిపిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌
  • నేటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం
  • రాష్ట్రంలో నేటి నుంచి నట్టల నివారణ మాత్రల పంపిణీ
  • వారం పాటు ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
  • నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ఏపీ సీఎం జగన్
  • నేటి నుంచి 24 గంటలూ అందుబాటులో ఆర్టీజీఎస్ సేవలు
  • నేడు ఫైజర్‌ టీకా తొలి డోసులను తీసుకోనున్న అమెరికా ప్రజలు
  • నటులు రాజ్​ కపూర్​, రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టిల పుట్టినరోజు
  • ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగల్​ పుట్టినరోజు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.