ETV Bharat / city

ప్రభుత్వ సాయాన్ని మరింత పెంచండి: కోదండరాం - నిత్యవసర సరకులు పంపిణీ చేసిన కోదండరాం

పేదలకు ప్రభుత్వం అందిస్తోన్న సాయాన్ని మరింత పెంచాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్​ చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద మున్సిపల్‌ సిబ్బందికి నిత్యవసర సరకులను పంపిణి చేశారు.

tjs
ప్రభుత్వ సాయాన్ని మరింత పెంచండి: కోదండరాం
author img

By

Published : Apr 18, 2020, 3:07 PM IST

Updated : Apr 18, 2020, 4:21 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తోన్న సహాయాన్ని మరింత పెంచాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 12 కిలోల బియ్యం, పప్పు, పంచదార, నూనెతో పాటు 5 వేల నగదును చెల్లించాలన్నారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద మున్సిపల్‌ సిబ్బందికి నిత్యవసర సరకులను పంపిణి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పేద ప్రజలను ఆదుకోవాలని సూచించారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తోన్న సహాయాన్ని మరింత పెంచాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 12 కిలోల బియ్యం, పప్పు, పంచదార, నూనెతో పాటు 5 వేల నగదును చెల్లించాలన్నారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద మున్సిపల్‌ సిబ్బందికి నిత్యవసర సరకులను పంపిణి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పేద ప్రజలను ఆదుకోవాలని సూచించారు.

ఇవీచూడండి: 27 నుంచి కొహెడలోనే పండ్ల మార్కెట్‌: సబితా ఇంద్రారెడ్డి

Last Updated : Apr 18, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.