ETV Bharat / city

కంగారు పడకండి.. ఇవి సాధారణ తనిఖీలే: తిరుపతి ఎస్పీ

author img

By

Published : Aug 26, 2019, 1:41 PM IST

తిరుమలలో భద్రతాపరమైన హెచ్చరికలు ఉన్నాయని భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఎస్పీ అన్బురాజన్‌ స్పందించారు. తిరుపతి, తిరుమలకు ఎలాంటి భద్రతాపరమైన హెచ్చరికలు లేవని ఆయన స్పష్టం చేశారు. సాధారణ తనిఖీలే చేపడుతున్నామని పేర్కొన్నారు.

కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ

తిరుపతి, తిరుమలకు ఎలాంటి భద్రతాపరమైన హెచ్చరికల్లేవని.. సాధారణ తనిఖీలే చేపడుతున్నామని... తిరుపతి ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. తిరుపతి పటిష్ఠమైన భద్రత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రమని... భక్తులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్​లలో కెమెరాలు లేనిచోట్ల ఏర్పాటు చేయాలని లేఖలు రాసినట్టు ఎస్పీ వివరించారు.

కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ

తిరుపతి, తిరుమలకు ఎలాంటి భద్రతాపరమైన హెచ్చరికల్లేవని.. సాధారణ తనిఖీలే చేపడుతున్నామని... తిరుపతి ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. తిరుపతి పటిష్ఠమైన భద్రత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రమని... భక్తులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్​లలో కెమెరాలు లేనిచోట్ల ఏర్పాటు చేయాలని లేఖలు రాసినట్టు ఎస్పీ వివరించారు.

కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ

ఇవీ చూడండి: మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

Intro:ap_knl_101_26_pv_sindhu_av_ap10054 allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బి బి ఆర్ పాఠశాల విద్యార్థులు పివి సింధు అక్షర రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచ బ్యాడ్మింటన్లో స్వర్ణ పతకం గెలిచిన ఆమెకు వారు ఈ విధంగా గా శుభాకాంక్షలు తెలియజేశారు సింధు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అధ్యాపకులు తెలిపారుBody:ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పివి సింధు అక్షర రూపంలో శుభాకాంక్షలుConclusion:అక్షర రూపంలో శుభాకాంక్షలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.