ETV Bharat / city

thunderstorms: ఏపీలో నాలుగు జిల్లాలకు హెచ్చరిక..!

author img

By

Published : May 3, 2022, 10:09 PM IST

thunderstorms: ఏపీలో నాలుగు జిల్లాలను విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Warning to those four districts
ఆ నాలుగు జిల్లాలకు హెచ్చరిక

thunderstorms: ఏపీలో నాలుగు జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య , తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జిల్లాల్లోని వై.రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం,గంగవరం, అడ్డతీగల, దేవీపట్నం ప్రాంతాలతో పాటు.. గోకవరం, కోరుకొండ, జగ్గంపేట, ఏలేశ్వరం , వీరబల్లి, రామాపురం, రాయచోటి చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో పిడుగుపాటుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదీ చదవండి: Farmers in Akshaya Truthiya: అక్షయ తృతీయ వేళ.. విత్తన దుకాణాలు కళకళ

thunderstorms: ఏపీలో నాలుగు జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య , తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జిల్లాల్లోని వై.రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం,గంగవరం, అడ్డతీగల, దేవీపట్నం ప్రాంతాలతో పాటు.. గోకవరం, కోరుకొండ, జగ్గంపేట, ఏలేశ్వరం , వీరబల్లి, రామాపురం, రాయచోటి చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో పిడుగుపాటుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదీ చదవండి: Farmers in Akshaya Truthiya: అక్షయ తృతీయ వేళ.. విత్తన దుకాణాలు కళకళ

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే యూనిఫాం సివిల్ కోడ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.