ETV Bharat / city

ఏపీ కేబినెట్ నిర్ణయంతో తుళ్లూరులో ఉద్రిక్తత

author img

By

Published : Jan 20, 2020, 11:46 AM IST

Updated : Jan 20, 2020, 11:54 AM IST

ఏపీలో మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న హైపవర్‌ కమిటీ నివేదికను ఏపీ కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో.. తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

amaravathi
amaravathi

హైపవర్‌ కమిటీ నివేదికను ఏపీ మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో.. తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందల సంఖ్యలో రైతులు, మహిళలు, నిరసనకారులు అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ఏపీ కేబినెట్ నిర్ణయంతో తుళ్లూరులో ఉద్రిక్తత

వైకాపా పాలనలో తాము రోడ్డు మీదకు వచ్చామని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 151 సీట్లతో గెలిపిస్తే సీఎం జగన్ తమని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని చేసినా అమరావతిని నిలుపుకుంటామని ముక్తకంఠంతో తేల్చిచెప్పారు.

ఏపీ కేబినెట్ నిర్ణయంతో తుళ్లూరులో ఉద్రిక్తత

ఇదీ చూడండి: హైపవర్‌ కమిటీ నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం

హైపవర్‌ కమిటీ నివేదికను ఏపీ మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో.. తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందల సంఖ్యలో రైతులు, మహిళలు, నిరసనకారులు అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ఏపీ కేబినెట్ నిర్ణయంతో తుళ్లూరులో ఉద్రిక్తత

వైకాపా పాలనలో తాము రోడ్డు మీదకు వచ్చామని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 151 సీట్లతో గెలిపిస్తే సీఎం జగన్ తమని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని చేసినా అమరావతిని నిలుపుకుంటామని ముక్తకంఠంతో తేల్చిచెప్పారు.

ఏపీ కేబినెట్ నిర్ణయంతో తుళ్లూరులో ఉద్రిక్తత

ఇదీ చూడండి: హైపవర్‌ కమిటీ నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం

sample description
Last Updated : Jan 20, 2020, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.