ETV Bharat / city

ఈనెల 29 పీసీసీ కార్యవర్గ సమావేశం - pcc meeting on gandhi bhavan

గాంధీభవన్​లో ఈనెల 29న పీసీసీ కార్యవర్గ భేటీ నిర్వహించనున్నట్లు ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యపై అవగాహన కల్పించేందుకు ఏఐసీసీ ముఖ్యనేతలు రానున్నట్లు పేర్కొన్నారు.

ఈనెల 29 పీసీసీ కార్యవర్గ సమావేశం
author img

By

Published : Oct 27, 2019, 6:32 PM IST

గాంధీభవనలో ఈనెల 29న పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్తమ్​కుమార్​రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆర్థిక మాంద్యం, పరిశ్రమలు మూతపడడం, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏఐసీసీ ముఖ్య నాయకులు గౌరవ్​ వల్లభ్​, ఆర్థిక విశ్లేషకులు శ్రీనివాసరావు హైదరాబాద్​ రానున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

ఈనెల 29 పీసీసీ కార్యవర్గ సమావేశం

ఇవీచూడండి: "చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము సిద్ధం"

గాంధీభవనలో ఈనెల 29న పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్తమ్​కుమార్​రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆర్థిక మాంద్యం, పరిశ్రమలు మూతపడడం, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఏఐసీసీ ముఖ్య నాయకులు గౌరవ్​ వల్లభ్​, ఆర్థిక విశ్లేషకులు శ్రీనివాసరావు హైదరాబాద్​ రానున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

ఈనెల 29 పీసీసీ కార్యవర్గ సమావేశం

ఇవీచూడండి: "చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము సిద్ధం"

TG_hyd_23_27_29th_PCC_MET_UTTAM_AV_3038066 Reporter: Tirupal Reddy Dry ()గాంధీభవన్‌లో ఈ నెల 29న తేదీన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ...బీజేపీ పాలన, తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలకు అవగాహన కల్పించేందుకు ఏఐసీసీ ముఖ్యనేతలు హైదరాబాద్‌ వస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్రప్రభుత్వ పాలనపై పూర్తి స్థాయి అవగాహనతో...బీజేపీపై వరుస ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్న ఉత్తమ్‌ బీజేపీ ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందని ఆరోపించారు. ఆర్థిక మాంద్యం, పరిశ్రమల మూత, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌, ఆర్థిక విశ్లేషకులు శ్రీనివాసరావులు పాల్గొంటారని వివరించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.