ETV Bharat / city

నేడు దిల్లీకి గవర్నర్​ తమిళిసై - telangana governer delhi tour

గవర్నర్ తమిళిసై​ సౌందరరాజన్ ఇవాళ​ దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి, హోంమంత్రితో భేటీ అవుతారు.

నేడు దిల్లీకి గవర్నర్​ తమిళిసై
author img

By

Published : Sep 23, 2019, 5:58 AM IST

Updated : Sep 23, 2019, 7:14 AM IST

రెండు రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, హోంమంత్రి అమిత్​షాలతో భేటీ అవుతారు. హరియాణాలో జరిగే గవర్నర్ల ఉపసంఘం సమావేశానికి హాజరుకానున్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, హోంమంత్రి అమిత్​షాలతో భేటీ అవుతారు. హరియాణాలో జరిగే గవర్నర్ల ఉపసంఘం సమావేశానికి హాజరుకానున్నారు.

ఇవీ చూడండి: నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..

Last Updated : Sep 23, 2019, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.