ETV Bharat / city

8 పార్లమెంట్ కమిటీలను నియమించిన తెతెదేపా - tdp leader chendra babu meeting with ttdp leader

రాష్ట్రంలోని 8 పార్లమెంట్ స్థానాలకు తెదేపా కమిటీలను నియమించింది. ఎన్టీఆర్​ ట్రస్ట్ భవన్​లో పార్టీ నేతలతో సమావేశమైన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

8 పార్లమెంట్ కమిటీలను నియమించిన తెతెదేపా
author img

By

Published : Nov 16, 2019, 11:10 PM IST

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా గత కొంత కాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు... ఇవాళ పార్లమెంట్ కమిటీలను నియమించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన ఆయన... మొత్తం 8 స్థానాలకు కమిటీలను నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రకటనను విడుదల చేసింది. నిజామాబాద్​ - యాదగౌడ్ , పెద్దపల్లి - సంజయ్, మహబూబ్ నగర్ - కొండపల్లి రాంచందర్ రావు, నల్గొండ - నెల్లూరు దుర్గా ప్రసాద్, మెదక్ -​ ఇల్లందు రమేశ్, జహీరాబాద్ - పైడి గోపాల్ రెడ్డి, మల్కాజిగిరి - కందికంటి అశోక్ కుమార్ గౌడ్ , కరీంనగర్ - జోజిరెడ్డిలను పార్లమెంట్ కమిటీ అధ్యక్షులుగా నియమించారు.

వల్లభనేని వంశీ వ్యాఖల ఖండన...

ఆంధ్రప్రదేశ్​లో వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తప్పు పట్టారు. పవిత్రమైన దుస్తుల్లో ఉండి బూతులు మాట్లాడటం ఏంటని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం జటిలం చేస్తోందని మండిపడ్డారు.

8 పార్లమెంట్ కమిటీలను నియమించిన తెతెదేపా

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా గత కొంత కాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు... ఇవాళ పార్లమెంట్ కమిటీలను నియమించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన ఆయన... మొత్తం 8 స్థానాలకు కమిటీలను నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రకటనను విడుదల చేసింది. నిజామాబాద్​ - యాదగౌడ్ , పెద్దపల్లి - సంజయ్, మహబూబ్ నగర్ - కొండపల్లి రాంచందర్ రావు, నల్గొండ - నెల్లూరు దుర్గా ప్రసాద్, మెదక్ -​ ఇల్లందు రమేశ్, జహీరాబాద్ - పైడి గోపాల్ రెడ్డి, మల్కాజిగిరి - కందికంటి అశోక్ కుమార్ గౌడ్ , కరీంనగర్ - జోజిరెడ్డిలను పార్లమెంట్ కమిటీ అధ్యక్షులుగా నియమించారు.

వల్లభనేని వంశీ వ్యాఖల ఖండన...

ఆంధ్రప్రదేశ్​లో వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తప్పు పట్టారు. పవిత్రమైన దుస్తుల్లో ఉండి బూతులు మాట్లాడటం ఏంటని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం జటిలం చేస్తోందని మండిపడ్డారు.

8 పార్లమెంట్ కమిటీలను నియమించిన తెతెదేపా
Tg_hyd_65_16_ttdp_babu_meeting_with_leaders_ab_3180198 రిపోర్టర్ రమ్య. కె కెమెరామెన్ అశోక్ నోట్ ఫీడ్ టిడిపి ఓ ఎఫ్ సి నుంచి వచింది. ( ) రాష్ట్రం లో పార్టీ బలోపేతం దిశగా గత కొంత కాలం గా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ పార్లమెంట్ కమిటీలను నియమించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన ఆయన...మొత్తం 8 స్థానాలకు కమిటీలను నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రకటనను విడుదల చేసింది. నిజామాబాద్ కి యాద గౌడ్ , పెద్దపల్లి సంజయ్, మహబూబ్ నగర్ కొండపల్లి రాం చందర్ రావు, నల్గొండ నెల్లూరు దుర్గా ప్రసాద్, మెడిక్ ఇల్లందు రమేష్, జహీరాబాద్ పైడి గోపాల్ రెడ్డి , మల్కాజిగిరి కందికంటి అశోక్ కుమార్ గౌడ్ , కరీం నగర్ కి జోజి రెడ్డి లు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులుగా నియమించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్ర శేఖర్ రెడ్డి ఏ పి లో వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. పవిత్రమైన దుస్తుల్లో ఉండి బూతులు మాట్లాడటం ఏంటని విమర్శించారు. ఇక రాష్ట్రం లో పరిస్థితుల పైన మాట్లాడిన ఆయన... ఆర్టీసి సమస్యను ప్రభుత్వం జటిలం చేస్తుందని అభిప్రాయ పడ్డారు..... బైట్ బైట్: రావుల చంద్ర శేఖర్ రెడ్డి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.