ETV Bharat / city

రూపాయి పలకని టమాట ధర.. రోడ్డుపై పడేసి రైతుల నిరసన - టమాట రైతుల ఆందోళన

టమాట ధరలు భారీగా పతనం కావటంతో కర్నూలు జిల్లాలో రైతులు నిరనస వ్యక్తం చేశారు. టమాటలను రోడ్డుపై పడేసి ఆందోళన నిర్వహించారు.

tamota-farmers-protest-at-kurnool
రోడ్డుపై టమాటలు పారబోసిన రైతుల నిరసన
author img

By

Published : Jan 12, 2021, 12:32 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా రైతులు రోడ్డెక్కారు. టమాటలను రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేశారు. కనీసం రూపాయి కూడా ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవనకొండ మార్కెట్​లో కిలో టమాట కనీసం రూపాయి ధర కూడా పలకటం లేదని వాపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కర్నూలు- బళ్లారి రహదారిపై టమాటాలను పారబోసి రైతులు వెళ్లిపోయారు.

ఏపీలోని కర్నూలు జిల్లా రైతులు రోడ్డెక్కారు. టమాటలను రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేశారు. కనీసం రూపాయి కూడా ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవనకొండ మార్కెట్​లో కిలో టమాట కనీసం రూపాయి ధర కూడా పలకటం లేదని వాపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కర్నూలు- బళ్లారి రహదారిపై టమాటాలను పారబోసి రైతులు వెళ్లిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.