తమిళనాడులో పట్టుబడిన నగదు తమ వ్యాపార సంస్థదేనని... బంగారు వర్తకుడు నల్లమల్లి బాలు తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా నగలు కొనేందుకు చెన్నై తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ను మా డ్రైవర్ వేశారు. కాలం చెల్లిన స్టిక్కర్ను ఎక్కడ సంపాదించాడో తనకు తెలియదని బాలు పేర్కొన్నారు. అందరూ విమర్శిస్తున్నట్లు ఆ నగదుతో ఏపీ మంత్రి బాలినేనికి, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో గార్డెన్లు ఏర్పాటవ్వాలి : కేసీఆర్