ETV Bharat / city

తొలిసారి ఇంఛార్జి హోదాలో పురంద్రేశ్వరి ఛత్తీస్​గఢ్​ పర్యటన

author img

By

Published : Dec 7, 2020, 8:11 PM IST

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంద్రేశ్వరి.. ఇంఛార్జి హోదాలో తొలిసారి ఛత్తీస్​గఢ్​లో పర్యటించారు. అక్కడి కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

purandeswari-visit-chhattisgarh
తొలిసారి ఇంఛార్జి హోదాలో పురందేశ్వరి ఛత్తీస్​గఢ్​ పర్యటన

ఛత్తీస్​గఢ్ రాష్ట్ర భాజపా ఇంఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి పురంద్రేశ్వరి ఆ రాష్ట్రానికి వెళ్లారు. ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు విష్ణువిశాల్ దేవ్, రాయ్​పూర్ ఎంపీ సునీల్ సోనీజీ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పురంద్రేశ్వరికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే పురంద్రేశ్వరి ఛత్తీస్​గఢ్, ఒడిశా ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టారు.

ఛత్తీస్​గఢ్ రాష్ట్ర భాజపా ఇంఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి పురంద్రేశ్వరి ఆ రాష్ట్రానికి వెళ్లారు. ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు విష్ణువిశాల్ దేవ్, రాయ్​పూర్ ఎంపీ సునీల్ సోనీజీ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పురంద్రేశ్వరికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే పురంద్రేశ్వరి ఛత్తీస్​గఢ్, ఒడిశా ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చదవండి: తెలంగాణ పత్తికి అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్ తీసుకురావాలి: కేసీఆర్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.