నవంబర్ 7న మధ్యాహ్నం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ-సీ49 ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగం జరగనుంది. ఈవోఎస్ 01 సహా మరో 9 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ49 నింగిలోకి మోసుకెళ్లనుంది.
ఇదీ చూడండి : మృత్యబావి కేసులో దోషికి ఉరి శిక్ష ఖరారు