ETV Bharat / city

పింగళి వెంకయ్య కుమార్తెకు కరోనా పాజిటివ్ - pingali venkayya daughter seetha mahalakshmi tests corona positive

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మికి.. కరోనా సోకింది. ఆమె కుటుంబ సభ్యులు స్వల్ప అనారోగ్యానికి గురికాగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కుటుంబంలో మరొకరు సహా పాటు సీతామహాలక్ష్మికి కరోనా సోకినట్లు నిర్థరణ అయ్యింది.

corona tested positive for pingali daughter
పింగళి వెంకయ్య కుమార్తెకు కరోనా పాజిటివ్
author img

By

Published : Apr 26, 2021, 4:55 PM IST

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మికి కరోనా పాజిటివ్​గా నిర్దారణ అయింది. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆమె కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. కుటుంబంలో మరొకరితో పాటు సీతా మహాలక్ష్మికి వైరస్​ సోకింది. ఆమె ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు గుంటూరు అర్బన్ వైద్యాధికారి శివలీల తెలిపారు.

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మికి కరోనా పాజిటివ్​గా నిర్దారణ అయింది. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆమె కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. కుటుంబంలో మరొకరితో పాటు సీతా మహాలక్ష్మికి వైరస్​ సోకింది. ఆమె ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు గుంటూరు అర్బన్ వైద్యాధికారి శివలీల తెలిపారు.

ఇవీచూడండి: తల్లి కడచూపు కోసం ఆస్పత్రి భవనం ఎక్కిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.