ETV Bharat / city

'పార్టీ మారే ఉద్దేశం లేదు.. తెదేపాలోనే కొనసాగుతా'

author img

By

Published : May 31, 2020, 12:23 PM IST

Updated : May 31, 2020, 2:21 PM IST

తాను పార్టీ మారుతానని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. తెదేపాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

parchuru
'పార్టీ మారే ఉద్దేశం లేదు.. తెదేపాలోనే కొనసాగుతా'

తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తెదేపాలోనే కొనసాగుతానని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. మార్డూరు మండలం దర్శిలో మాట్లాడిన ఆయన.. కొందరు తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మార్పుపై తాను ఎవరినీ సంప్రదించలేదని.. ఆ అవసరం కూడా లేదని అన్నారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు.

'పార్టీ మారే ఉద్దేశం లేదు.. తెదేపాలోనే కొనసాగుతా'

ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తెదేపాలోనే కొనసాగుతానని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. మార్డూరు మండలం దర్శిలో మాట్లాడిన ఆయన.. కొందరు తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మార్పుపై తాను ఎవరినీ సంప్రదించలేదని.. ఆ అవసరం కూడా లేదని అన్నారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు.

'పార్టీ మారే ఉద్దేశం లేదు.. తెదేపాలోనే కొనసాగుతా'

ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

Last Updated : May 31, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.