ETV Bharat / city

ఎస్వీబీసీ ట్రస్టుకు ఒడిశా భక్తుడి భారీ విరాళం - ఒడిశా భక్తుడు శివం కాండే భారీ విరాళం

ఒడిశాలోని భువనేశ్వర్​కు చెందిన భక్తుడు శివం కాండే.. ఎస్వీబీసీ ట్రస్టుకు భారీ విరాళం ఇచ్చారు. తితిదే అదనపు ఈవోను కలిసి రూ. 20 లక్షలకు సంబంధించిన డీడీలను అందజేశారు.

donation tp ttd
ఎస్వీబీసీ ట్రస్టుకు ఒడిశా భక్తుడి భారీ విరాళం
author img

By

Published : Apr 15, 2021, 9:03 AM IST

తితిదేకు చెందిన ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ఓ భక్తుడు రూ. 20 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన శివం కాండే అనే వ్యక్తి ఈ మొత్తాన్ని అందజేశారు. తితిదే అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ధర్మారెడ్డిని తిరుమ‌ల‌లోని ఆయన క్యాంపు కార్యాల‌యంలో కలిసి.. విరాళానికి సంబంధించిన డీడీలను సమర్పించారు.

తితిదేకు చెందిన ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ఓ భక్తుడు రూ. 20 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన శివం కాండే అనే వ్యక్తి ఈ మొత్తాన్ని అందజేశారు. తితిదే అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ధర్మారెడ్డిని తిరుమ‌ల‌లోని ఆయన క్యాంపు కార్యాల‌యంలో కలిసి.. విరాళానికి సంబంధించిన డీడీలను సమర్పించారు.

ఇవీచూడండి: 'వారికి కాషాయం ప్రాముఖ్యత తెలియదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.