ETV Bharat / city

ముస్లిం మహిళల తొలి కథా సంకలనం 'మొహర్' ఆవిష్కరణ - ముస్లిం మహిళల తొలి కథల సంకలనం

ముస్లిం మహిళల తొలి కథా సంకలనం మొహర్​ అనే పుస్తకాన్ని ప్రముక ఉర్దూ కవయిత్రి జమీలా నిషాత్ ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది ముస్లిం మహిళలు తమ అనుభవాలతో రాసిన కథలను సంకలనంగా రూపొందించారు.

muslim women first story glimpse book mehar released in somajiguda press club
ముస్లిం మహిళల తొలి కథా సంకలనం 'మొహర్' ఆవిష్కరణ
author img

By

Published : Feb 21, 2021, 5:03 PM IST

ముస్లిం మహిళలు రచించిన తొలి తెలుగు కథా సంకలనం మొహర్‌ అనే పుస్తకాన్ని ప్రముఖ ఉర్దూ కవయిత్రి జమీలా నిషాత్‌ ఆవిష్కరించారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.

కథా రచయిత షాజహాన తెలుగు రాష్ట్రాలకు చెందిన 23మంది ముస్లిం మహిళలు తమ అనుభవాలు, చదువు ఆవశ్యకత తదితరాలపై రాసిన కథలను సంకలనంగా రూపొందించారు. ఈ సభలో చరిత్ర పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం మహిళలు రచించిన తొలి తెలుగు కథా సంకలనం మొహర్‌ అనే పుస్తకాన్ని ప్రముఖ ఉర్దూ కవయిత్రి జమీలా నిషాత్‌ ఆవిష్కరించారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.

కథా రచయిత షాజహాన తెలుగు రాష్ట్రాలకు చెందిన 23మంది ముస్లిం మహిళలు తమ అనుభవాలు, చదువు ఆవశ్యకత తదితరాలపై రాసిన కథలను సంకలనంగా రూపొందించారు. ఈ సభలో చరిత్ర పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొనసాగుతున్న 'ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్​ రీ-ఫామ్స్' జాతీయ సదస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.