ETV Bharat / city

నేడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్​రెడ్డి పర్యటన

author img

By

Published : Oct 22, 2020, 5:54 AM IST

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9:25 నిమిషాలకు తార్నాకలోని మణికేశ్వర్ నగర్‌లో పర్యటన ప్రారంభిస్తారు.

kishan reddy
వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్​రెడ్డి పర్యటన

హైదరాబాద్​లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల 25 నిమిషాలకు తార్నాకలోని మణికేశ్వర్ నగర్‌లో పర్యటన ప్రారంభిస్తారు. మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, మహ్మదీయ ఆసుపత్రి, కోమటికుంట, ఓల్డ్‌ ప్రేమ్‌నగర్‌, నరేంద్ర నగర్‌లోని వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్‌ చెరువును పరిశీలించనున్నారు.

హైదరాబాద్​లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల 25 నిమిషాలకు తార్నాకలోని మణికేశ్వర్ నగర్‌లో పర్యటన ప్రారంభిస్తారు. మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, మహ్మదీయ ఆసుపత్రి, కోమటికుంట, ఓల్డ్‌ ప్రేమ్‌నగర్‌, నరేంద్ర నగర్‌లోని వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్‌ చెరువును పరిశీలించనున్నారు.

ఇవీచూడండి: వరద ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు.. ఆర్థిక సహాయం అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.