రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్న వారిపై దిల్లీలో దాడులు జరుగుతున్నాయని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నిందితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దాడులు జరుగుతుంటే కేజ్రీవాల్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
మైనార్టీలకు అనుకూలంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారని మండిపడ్డారు. రింక్శర్మపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం: నామ