ETV Bharat / city

'అన్ని వృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుంది' - minister srinivas goud on castes

హైదరాబాద్ ఇందిరాపార్కులో గౌడ కులస్థులు వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ హాజరై ప్రభుత్వం అన్ని కులాలను ఆదరిస్తుందని తెలిపారు.

minister srinivas goud attented gouds meeting in indira park
'అన్ని వృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుంది'
author img

By

Published : Dec 15, 2019, 7:25 PM IST

ప్రభుత్వం అన్ని కులాల పురోభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ సమానంగా గౌరవిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్​లో శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ కల్యాణ మహోత్సవం వన భోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గౌడ కులస్థులు తమ కులదైవమైన ఎల్లమ్మ దేవతను పూజించారు. మహిళలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బోనం ఎత్తారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు.

'అన్ని వృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

ఇదీచూడండి: స్త్రీలపై నేరాల్లో 60% అత్యాచారాలే!

ప్రభుత్వం అన్ని కులాల పురోభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ సమానంగా గౌరవిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్​లో శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ కల్యాణ మహోత్సవం వన భోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గౌడ కులస్థులు తమ కులదైవమైన ఎల్లమ్మ దేవతను పూజించారు. మహిళలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బోనం ఎత్తారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు.

'అన్ని వృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

ఇదీచూడండి: స్త్రీలపై నేరాల్లో 60% అత్యాచారాలే!

Intro:హైదరాబాద్ ఇందిరాపార్కు లో గౌడులు వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు


Body:సమాజంలోని అన్ని కులాల పురోభివృద్ధికి ప్రత్యే కంగా నిధులను కేటాయిస్తూ సమానం గా గౌరవిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు..... హైదరాబాద్ ఇంద్ర పార్క్ లో శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ కళ్యాణ మహోత్సవం,,, వన భోజన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.... ఈ సందర్భంగా గౌడుల కులదైవమైన ఎల్లమ్మ బోనాని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహిళల తలపై పెట్టి పూజలు చేశారు... అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు.... అనంతరం మహిళలకు వస్త్రాలను ప్రధానం చేసి అభినందించారు ప్రభుత్వం అన్ని కులాలకు సమానంగా గుర్తిస్తుందని అని వివరించారు........


బైట్...శ్రీనివాస్ గౌడ్ ,,,,రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి,,,,


Conclusion:ఇందిరా పార్కు లో గౌడ కులస్తుల భోజన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.