ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా కేసులు 90శాతం తగ్గుముఖం పట్టాయి: ఈటల

author img

By

Published : Dec 30, 2020, 5:08 AM IST

కరోనా కొత్తరకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్‌కి వేగంగా వ్యాపించే లక్షణం ఉన్నప్పటికీ... ప్రమాదకరం కాదని పేర్కొంది. మరోవైపు రాష్ట్ర సర్కారు స్ట్రెయిన్‌పై తమకు సమాచారం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

minister eetela rajender interview on uk strain
రాష్ట్రంలో కరోనా కేసులు 90శాతం తగ్గుముఖం పట్టాయి: ఈటల
రాష్ట్రంలో కరోనా కేసులు 90శాతం తగ్గుముఖం పట్టాయి: ఈటల

రాష్ట్రంలో కరోనా కేసులు 90శాతం తగ్గుముఖం పట్టాయి: ఈటల

ఇదీ చదవండి: కొత్త వైరస్​పైనా 'కొవాగ్జిన్' టీకా పని చేస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.