ETV Bharat / city

"కోవిడ్​-19'పై అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు"

author img

By

Published : Mar 3, 2020, 2:52 PM IST

కరోనా వైరస్​ గురించి ప్రజలు ఎలాంటి భయాందోనలు చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్​ మేయర్​ బోంతు రామ్మోహన్​ తెలిపారు. కరోనా లక్షణాలపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.

హైదరాబాద్​ మేయర్​ బోంతు రామ్మోహన్​
హైదరాబాద్​ మేయర్​ బోంతు రామ్మోహన్​

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు హైదరాబాద్​ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జీహెచ్ఎంసీ తరఫున ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా లక్షణాలపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తున్నాని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్‌లను అందిస్తామన్నారు.

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు హైదరాబాద్​ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జీహెచ్ఎంసీ తరఫున ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా లక్షణాలపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తున్నాని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్‌లను అందిస్తామన్నారు.

ఇవీ చూడండి: కరోనా దెబ్బకు హ్యాండ్​ 'షేక్'- ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.