ETV Bharat / city

జీహెచ్​ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం.. 20 అంశాలకు ఆమోదం

author img

By

Published : Jan 21, 2021, 8:31 PM IST

జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్​ అధ్యక్షతన సమావేశమైన స్టాండింగ్​ కమిటీ... ఎజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపింది. సమావేశంలో కమిషనర్ లోకేష్ కుమార్​, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ghmc standing committee meeting headed by mayor bonthu rammohan
జీహెచ్​ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం.. 20 అంశాలకు ఆమోదం

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్​ అధ్యక్షతన... స్టాడింగ్ కమిటీ సమావేశమైంది. జీహెచ్ఎంసీలోని 3,142 మంది శాశ్వత ఉద్యోగులకు గ్రూప్ మెడిక్లైమ్​ పాలసీ వర్తింపు, 49 మంది సీనియర్ అసిస్టెంట్​లకు సూపరింటెండెంట్​లుగా పదోన్నతులు కల్పించడం, పలు జంక్షన్లు, సెంట్రల్ మీడియంలను కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సి​బులిటీ కింద అభివృద్ధి చేయడం, నగరంలో కొత్తగా 700 ట్రాఫిక్ కంట్రోల్ గొడుగుల ఏర్పాటు వంటి ఎజెండాలోని 20 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్​ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్​ కుమార్​, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్​ అధ్యక్షతన... స్టాడింగ్ కమిటీ సమావేశమైంది. జీహెచ్ఎంసీలోని 3,142 మంది శాశ్వత ఉద్యోగులకు గ్రూప్ మెడిక్లైమ్​ పాలసీ వర్తింపు, 49 మంది సీనియర్ అసిస్టెంట్​లకు సూపరింటెండెంట్​లుగా పదోన్నతులు కల్పించడం, పలు జంక్షన్లు, సెంట్రల్ మీడియంలను కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సి​బులిటీ కింద అభివృద్ధి చేయడం, నగరంలో కొత్తగా 700 ట్రాఫిక్ కంట్రోల్ గొడుగుల ఏర్పాటు వంటి ఎజెండాలోని 20 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్​ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్​ కుమార్​, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బిచ్చగాళ్లు ఎక్కడున్నా సమాచారమివ్వండి: జీహెచ్​ఎంసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.