ETV Bharat / city

పాతబస్తీలో ఆసరా పింఛన్ల కుంభకోణం... నలుగురి అరెస్ట్​

పాతబస్తీలో వెలుగు చూసిన ఆసరా పింఛన్ల కుంభకోణంలో నలుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అస్లాం అనే ప్రభుత్వ ఉద్యోగి సహాయంతో 250 మంది వృద్ధులకు చెందిన పింఛన్​ సొమ్మును నిందితులు ఇమ్రాన్‌, సోహెల్, అస్లాం, మోసిన్ కాజేసినట్లు తెలిసింది.

author img

By

Published : Sep 17, 2019, 5:26 PM IST

ఆసరా పింఛన్ల కుంభకోణంలో నలుగురి అరెస్ట్​

పేద జీవుల బతుకు దెరువు ఆసరా పింఛన్​ సొమ్మను కాజేసిన నిందితులు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్​ పాతబస్తీలో వెలుగు చూసిన ఈ కుంభకోణంలో నలుగురిని సీసీఎస్​ పోలీసులు అరెస్టు చేశారు. 250 మంది వృద్ధుల పింఛన్​ సొమ్మును ప్రభుత్వ ఉద్యోగి అస్లాం సాయంతో మూడు నెలలుగా నలుగురు నిందితులు కాజేసినట్లు తెలిసింది. నిందితులంతా పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. జిల్లా కలెక్టర్‌ మాణిక్ రాజ్ ఫిర్యాదుతో ఆసరా స్కాం బయటపడింది. నిందితులు అస్లాం 2017లో పింఛన్ల కుంభకోణంలో కూడా జైలుకు వెళ్లొచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో మరికొందరు ఉన్నారని... వారి కోసం గాలిస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.

ఆసరా పింఛన్ల కుంభకోణంలో నలుగురి అరెస్ట్​

ఇదీ చూడండి: పింఛన్లు పక్కదారి... మరి పైసలు ఎవరి ఖాతాల్లోకి...?

పేద జీవుల బతుకు దెరువు ఆసరా పింఛన్​ సొమ్మను కాజేసిన నిందితులు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్​ పాతబస్తీలో వెలుగు చూసిన ఈ కుంభకోణంలో నలుగురిని సీసీఎస్​ పోలీసులు అరెస్టు చేశారు. 250 మంది వృద్ధుల పింఛన్​ సొమ్మును ప్రభుత్వ ఉద్యోగి అస్లాం సాయంతో మూడు నెలలుగా నలుగురు నిందితులు కాజేసినట్లు తెలిసింది. నిందితులంతా పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. జిల్లా కలెక్టర్‌ మాణిక్ రాజ్ ఫిర్యాదుతో ఆసరా స్కాం బయటపడింది. నిందితులు అస్లాం 2017లో పింఛన్ల కుంభకోణంలో కూడా జైలుకు వెళ్లొచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో మరికొందరు ఉన్నారని... వారి కోసం గాలిస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.

ఆసరా పింఛన్ల కుంభకోణంలో నలుగురి అరెస్ట్​

ఇదీ చూడండి: పింఛన్లు పక్కదారి... మరి పైసలు ఎవరి ఖాతాల్లోకి...?

TG_Hyd_55_17_Asara_Scam_Case_In_CCS_AV_TS10005 Contributor: Bhushan Script: Razaq Note: ఫీడ్ ఈటీవీ భారత్‌కు వచ్చింది. ( ) హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగిన ఆసరా పింఛన్ల కుంభకోణంలో నలుగురు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అస్లాం అనే ప్రభుత్వ ఉద్యోగి సహాయంతో 250మంది వృద్దులకు చెందిన పింఛన్లను ఇమ్రాన్‌, సోహెల్, అస్లాం, మోసిన్ అనే వ్యక్తులు కాజేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్‌ మాణిక్ రాజ్ ఆసరా స్కాంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం బయటపడింది. గతంలో 2017లో సీసీఎస్లో పింఛన్ల స్కాంలో అస్లాం జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరి కొందరు కూడా ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. Visu

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.