ETV Bharat / city

'త్వరలో తెలంగాణ కాంగ్రెస్​ కోర్ కమిటీ సమావేశం' - రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ వ్యవహారాలపై వీహెచ్ దామోదర రాజనర్సింహ చర్చలు

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ సీనియర్​ నాయకులు వి.హనుమంతరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చర్చించారు. అంబర్​పేటలోని వీహెచ్ నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు.

former-deputy-chief-minister-damodar-rajanarsinh-met-with-v-hanumantharao-at-amberpet
త్వరలో తెలంగాణ కాంగ్రెస్​ కోర్ కమిటీ సమావేశం
author img

By

Published : Jul 16, 2020, 10:44 AM IST

కాంగ్రెస్ సీనియర్​ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. అంబర్​పేటలోని వీహెచ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ వ్యవహారాలపై చర్చించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వల్ల పేదల ఇబ్బందులు, పార్టీలో అంతర్గత విషయాలపై కోర్ కమిటీలో చర్చించాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీని సమావేశ పరచాలని.. ఈ విషయమై వీహెచ్ ఇప్పటికే రాష్ట్ర ఇంఛార్జి కుంతియాతో చర్చించినట్లు వీహెచ్​ తెలిపారు. ఇతర ఇంఛార్జీలతో మాట్లాడి త్వరలో కోర్ కమిటీ సమావేశం జరపాలని కోరుతామని తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్​ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. అంబర్​పేటలోని వీహెచ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ వ్యవహారాలపై చర్చించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వల్ల పేదల ఇబ్బందులు, పార్టీలో అంతర్గత విషయాలపై కోర్ కమిటీలో చర్చించాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీని సమావేశ పరచాలని.. ఈ విషయమై వీహెచ్ ఇప్పటికే రాష్ట్ర ఇంఛార్జి కుంతియాతో చర్చించినట్లు వీహెచ్​ తెలిపారు. ఇతర ఇంఛార్జీలతో మాట్లాడి త్వరలో కోర్ కమిటీ సమావేశం జరపాలని కోరుతామని తెలిపారు.

ఇదీ చూడండి: లక్షణాలు లేకుండా కరోనా బారిన పడిన వారు ఏం చేయాలి..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.