ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 11AM NEWS
టాప్​టెన్ న్యూస్ @11AM
author img

By

Published : Nov 16, 2020, 10:59 AM IST

1. భద్రాద్రిలో జన సందోహం

గోదారి తీరం జన సందోహంగా మారింది. కార్తిక మాసం పూజలతో కొత్తశోభను సంతరించుకుంది. భద్రాద్రిలో రాములోని పుణ్యక్షేత్రం పరిసరమంతా భక్తులతో నిండిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ప్రేమజంట ఆత్మహత్య

జగిత్యాల మండలం హైదరపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కాస్త ఉపశమనం

తేమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో 3.1 కి.మీ మేర ఉపరితల ద్రోణి ఏర్పడటంతో తూర్పు భారత్​ నుంచి రాష్ట్రంలోకి తేమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కొత్తగా 502 కేసులు

రాష్ట్రంలో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ బారిన పడి తాజాగా మరో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,57,876 మందికి వైరస్‌ సోకింది. వైరస్​తో 1,407 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. భారీగా తగ్గిన కేసులు

భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 30,548 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 435 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఏడుగురు మృతి

హిమాచల్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. సుకేతీ ఖాడ్ నదిని దాటుతున్న సమయంలో ఓ వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి ప్రవాహంలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఉగ్రదాడి-34 మంది మృతి

ఇథియోపియాలో ఉగ్రదాడి జరిగింది. ప్యాసింజర్​ బస్సుపై ఉగ్రవాదులు శనివారం కాల్పులు జరిపారు. ఈ దాడిలో 34మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మంటల్లో ఏడుగురు...

హాంకాంగ్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతంలోని అపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగడం వల్ల మరికొందరికి గాయాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ముస్తాక్​​ అలీ టోర్నీ నిర్వహణ!

ఐపీఎల్​ కొత్త సీజన్​ వేలాన్ని దృష్టిలో ఉంచుకుని ముస్తాక్​​ అలీ టీ20 టోర్నీని జనవరిలో నిర్వహించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. మూడు మైదానాలతో పాటు హోటల్​ సదుపాయాలు కలిగిన రాష్ట్ర సంఘాలతో బోర్డు సంప్రదింపులు జరుపుతోందని ఓ రాష్ట్ర యూనిట్​ అధికారి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. డ్రమ్మర్​గా కెరీర్​ మొదలుపెట్టి..

చిన్నతనంలోనే కష్టాల కడలిని దాటి ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు ఎస్​.ఎస్​.తమన్​. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాడానికి ఎంచుకున్న వృత్తి.. ఇప్పుడు అతడిని ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. సోమవారం(నవంబరు 16) తమన్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. భద్రాద్రిలో జన సందోహం

గోదారి తీరం జన సందోహంగా మారింది. కార్తిక మాసం పూజలతో కొత్తశోభను సంతరించుకుంది. భద్రాద్రిలో రాములోని పుణ్యక్షేత్రం పరిసరమంతా భక్తులతో నిండిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ప్రేమజంట ఆత్మహత్య

జగిత్యాల మండలం హైదరపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కాస్త ఉపశమనం

తేమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో 3.1 కి.మీ మేర ఉపరితల ద్రోణి ఏర్పడటంతో తూర్పు భారత్​ నుంచి రాష్ట్రంలోకి తేమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కొత్తగా 502 కేసులు

రాష్ట్రంలో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ బారిన పడి తాజాగా మరో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,57,876 మందికి వైరస్‌ సోకింది. వైరస్​తో 1,407 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. భారీగా తగ్గిన కేసులు

భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 30,548 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 435 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఏడుగురు మృతి

హిమాచల్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. సుకేతీ ఖాడ్ నదిని దాటుతున్న సమయంలో ఓ వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి ప్రవాహంలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఉగ్రదాడి-34 మంది మృతి

ఇథియోపియాలో ఉగ్రదాడి జరిగింది. ప్యాసింజర్​ బస్సుపై ఉగ్రవాదులు శనివారం కాల్పులు జరిపారు. ఈ దాడిలో 34మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మంటల్లో ఏడుగురు...

హాంకాంగ్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతంలోని అపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగడం వల్ల మరికొందరికి గాయాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ముస్తాక్​​ అలీ టోర్నీ నిర్వహణ!

ఐపీఎల్​ కొత్త సీజన్​ వేలాన్ని దృష్టిలో ఉంచుకుని ముస్తాక్​​ అలీ టీ20 టోర్నీని జనవరిలో నిర్వహించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. మూడు మైదానాలతో పాటు హోటల్​ సదుపాయాలు కలిగిన రాష్ట్ర సంఘాలతో బోర్డు సంప్రదింపులు జరుపుతోందని ఓ రాష్ట్ర యూనిట్​ అధికారి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. డ్రమ్మర్​గా కెరీర్​ మొదలుపెట్టి..

చిన్నతనంలోనే కష్టాల కడలిని దాటి ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు ఎస్​.ఎస్​.తమన్​. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాడానికి ఎంచుకున్న వృత్తి.. ఇప్పుడు అతడిని ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. సోమవారం(నవంబరు 16) తమన్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.