ETV Bharat / city

హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ దత్తాత్రేయను కలిసిన సీపీఐ నాయకులు

author img

By

Published : Dec 30, 2020, 5:05 AM IST

హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయను సీపీ నాయకులు నారాయణ, రామకృష్ణ, చాడ వెంకట్​రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన యోగక్షేమాలను తెలుసుకున్నారు.

హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ దత్తాత్రేయను కలిసిన సీపీఐ నాయకులు
హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ దత్తాత్రేయను కలిసిన సీపీఐ నాయకులు

హైదరాబాద్ రాజ్‌భవన్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను సీపీఐ నాయకులు కలుసుకున్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన దత్తాత్రేయను కలిసి వారిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, చాడ వెంకట్ రెడ్డి ఉన్నారు. మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు దత్తాత్రేయ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్ రాజ్‌భవన్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను సీపీఐ నాయకులు కలుసుకున్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన దత్తాత్రేయను కలిసి వారిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, చాడ వెంకట్ రెడ్డి ఉన్నారు. మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు దత్తాత్రేయ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: 'కేసీఆర్​కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.