ETV Bharat / city

ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు.. మరో నలుగురు మృతి

ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,68,749కి చేరింది.

author img

By

Published : Dec 1, 2020, 6:52 PM IST

ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు.. మరో నలుగురు మృతి
ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు.. మరో నలుగురు మృతి

ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి కరోనా బాధితుల సంఖ్య 8,68,749కి చేరింది. తాజాగా మరో నలుగురు ప్రాణాలు వదిలారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనాతో 6,996 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,094 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 8.54 లక్షల మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,427 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 51,854 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,01,09,708 మందికి కరోనా పరీక్షలు చేశారు.

జిల్లాల వారీగా...

అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 146 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 95, గుంటూరులో 87, పశ్చిమ గోదావరి జిల్లాలో 77, విశాఖలో 71, తూర్పు గోదావరి జిల్లాలో 70, నెల్లూరులో 39, కడపలో 30, ప్రకాశంలో 30, అనంతపురంలో 18, కర్నూలులో 10, విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: గ్రేటర్‌ ఎన్నికల్లో స్ఫూర్తిని చాటిన వృద్ధులు, వికలాంగులు

ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి కరోనా బాధితుల సంఖ్య 8,68,749కి చేరింది. తాజాగా మరో నలుగురు ప్రాణాలు వదిలారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనాతో 6,996 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,094 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 8.54 లక్షల మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,427 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 51,854 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,01,09,708 మందికి కరోనా పరీక్షలు చేశారు.

జిల్లాల వారీగా...

అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 146 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 95, గుంటూరులో 87, పశ్చిమ గోదావరి జిల్లాలో 77, విశాఖలో 71, తూర్పు గోదావరి జిల్లాలో 70, నెల్లూరులో 39, కడపలో 30, ప్రకాశంలో 30, అనంతపురంలో 18, కర్నూలులో 10, విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: గ్రేటర్‌ ఎన్నికల్లో స్ఫూర్తిని చాటిన వృద్ధులు, వికలాంగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.