ETV Bharat / city

పద్మారావునగర్​లో పిర్యాధుల డబ్బా ప్రారంభం

author img

By

Published : Nov 8, 2019, 3:25 PM IST

పద్మారావునగర్ పరిసరాల ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన పిర్యాధుల డబ్బాను, సర్దార్​ పటేల్​ కళాశాల విద్యార్థుల కోసం 5 రూపాయల భోజనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

పద్మారావునగర్​లో పిర్యాధుల డబ్బా ప్రారంభం

సికింద్రాబాద్​లోని పద్మారావునగర్​ పార్క్​ వద్ద ప్రజా ఫిర్యాదు డబ్బాను... రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పార్క్​కి వచ్చే ప్రజలు, పరిసర ప్రాంతవాసులు... ఎలాంటి సమస్యలు ఉన్నా డబ్బాలో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సర్దార్ పటేల్ కళాశాల విద్యార్థుల కోసం... 5 రూపాయల భోజన సదుపాయాన్ని ప్రారంభించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని... ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పార్క్​కు వచ్చే వారికి నీటి సౌకర్యార్థం... నీటి పంపును ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.

పద్మారావునగర్​లో పిర్యాధుల డబ్బా ప్రారంభం

ఇదీ చూడండి: సకల సౌకర్యాలతో పునరావాసం... స్థానికుల్లో సంతోషం

సికింద్రాబాద్​లోని పద్మారావునగర్​ పార్క్​ వద్ద ప్రజా ఫిర్యాదు డబ్బాను... రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పార్క్​కి వచ్చే ప్రజలు, పరిసర ప్రాంతవాసులు... ఎలాంటి సమస్యలు ఉన్నా డబ్బాలో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సర్దార్ పటేల్ కళాశాల విద్యార్థుల కోసం... 5 రూపాయల భోజన సదుపాయాన్ని ప్రారంభించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని... ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పార్క్​కు వచ్చే వారికి నీటి సౌకర్యార్థం... నీటి పంపును ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.

పద్మారావునగర్​లో పిర్యాధుల డబ్బా ప్రారంభం

ఇదీ చూడండి: సకల సౌకర్యాలతో పునరావాసం... స్థానికుల్లో సంతోషం

Intro:సికింద్రాబాద్.. యాంకర్..పద్మారావు నగర్ పార్క్ కి వచ్చే ప్రజలు పరిసర ప్రాంతాలలో నివాసం ఉండేవారికి ఉన్న సమస్యలను తెలిపేందుకు ఫిర్యాదుల డబ్బను ఏర్పాటు చేసినట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.. పద్మారావు నగర్ పార్క్ పరిసర ప్రాంతాలు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదుల డబ్బా లో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు..ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుల డబ్బను ప్రారంభించారు..తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సర్దార్ పటేల్ కళాశాల విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వారికి భోజన సదుపాయం సరిగ్గా లేక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రత్యేకంగా వారి కోసం 5 రూపాయల భోజనం ఏర్పాటు చేశామని అన్నారు..పార్క్ కు వచ్చే వారి కోసం నీటి సౌకార్యార్థం నీటి పంపును ప్రారంభించామని వెల్లడించారు..విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి రావాలని ఆయన ఆకాంక్షించారు..
బైట్..తలసాని శ్రీనివాస్ యాదవ్.. మంత్రిBody:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.