ETV Bharat / city

రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Dec 7, 2020, 3:01 PM IST

Updated : Dec 7, 2020, 3:12 PM IST

kcr
kcr

15:00 December 07

రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

యాసంగికి రైతుబంధు నిధుల విడుదల, పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్షిస్తున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల కార్యదర్శులతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. యాసంగికి సంబంధించి రైతుబంధు నిధుల విడుదల, పంపిణీపై భేటీ అనంతరం నిర్ణయం వెలువరించనున్నారు.  

కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయినప్పటికీ.. వానాకాలంలో రైతులందరికీ రైతుబంధు సాయం అందించారు. రూ.7,200 కోట్ల మేర... అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేశారు. 

ఇది చదవండి : కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పీవీకి భారతరత్న ప్రకటించాలి: కేటీఆర్

15:00 December 07

రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

యాసంగికి రైతుబంధు నిధుల విడుదల, పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్షిస్తున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల కార్యదర్శులతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. యాసంగికి సంబంధించి రైతుబంధు నిధుల విడుదల, పంపిణీపై భేటీ అనంతరం నిర్ణయం వెలువరించనున్నారు.  

కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయినప్పటికీ.. వానాకాలంలో రైతులందరికీ రైతుబంధు సాయం అందించారు. రూ.7,200 కోట్ల మేర... అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేశారు. 

ఇది చదవండి : కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పీవీకి భారతరత్న ప్రకటించాలి: కేటీఆర్

Last Updated : Dec 7, 2020, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.