ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని జడ్పీ పాఠశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా పి.గన్నవరంలోని భవిత కేంద్రాన్ని సీఎం సందర్శించారు. మానసికి స్థితి సరిగాలేని చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో పాటు తరగతి గదిలో బెంచ్పై కూర్చోని కాసేపు వారితో ముచ్చటించారు.
![జగనన్న విద్యా కానుక కిట్లు, స్టాళ్లను పరిశీలిస్తున్న జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12789162_nl.png)