ETV Bharat / city

Ap cm delhi Tour: రేపు దిల్లీకి సీఎం జగన్.. అమిత్​ షాతో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్​.. రేపు దిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు హస్తిన చేరుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో భేటీ కానున్నారు.

author img

By

Published : Jun 9, 2021, 9:29 PM IST

cm jagan delhi tour
రేపు దిల్లీకి సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. రేపు మధ్యాహ్నం 1.40 గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రేపు రాత్రి 9 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

జలశక్తి మంత్రి షెకావత్​ సమయమిస్తే.. పోలవరం బకాయిలు విడుదల చేయాలని కోరే అవకాశం ఉంది. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్.. తాడేపల్లికి చేరుకోనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. రేపు మధ్యాహ్నం 1.40 గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రేపు రాత్రి 9 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

జలశక్తి మంత్రి షెకావత్​ సమయమిస్తే.. పోలవరం బకాయిలు విడుదల చేయాలని కోరే అవకాశం ఉంది. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్.. తాడేపల్లికి చేరుకోనున్నారు.

ఇదీచూడండి: టక్ చేసే సీఎం- దేశంలో ఈయన ఒక్కరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.