ETV Bharat / city

ముఖ్యమంత్రే ఏపీలో విపత్తు విత్తనం నాటారు: చంద్రబాబు

author img

By

Published : Aug 9, 2020, 9:06 PM IST

ఏపీ సీఎం జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో విపత్తు విత్తనం నాటారని ఎద్దేవా చేశారు.

chandrababu-comments-on-jagan-over-corona-situations
ముఖ్యమంత్రే ఏపీలో విపత్తు విత్తనం నాటారు: చంద్రబాబు

కరోనాపై తేలిగ్గా మాట్లాడి ఈ పరిస్థితికి ఏపీ సీఎం జగన్ కారణమయ్యారని చంద్రబాబు విమర్శించారు. పారాసిటమాల్, బ్లీచింగ్‌తో నివారించవచ్చని మాట్లాడారని గుర్తు చేశారు. మొదట్నుంచీ హెచ్చరిస్తున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

కరోనాపై తేలిగ్గా మాట్లాడి ఈ పరిస్థితికి ఏపీ సీఎం జగన్ కారణమయ్యారని చంద్రబాబు విమర్శించారు. పారాసిటమాల్, బ్లీచింగ్‌తో నివారించవచ్చని మాట్లాడారని గుర్తు చేశారు. మొదట్నుంచీ హెచ్చరిస్తున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ఇదీ చదవండి: 'ప్రజా వినతులు స్వీకరించేందుకు కేటీఆర్ సమయం కేటాయించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.