ETV Bharat / city

శంబర పోలమాంబ జాతరలో సిరిమానోత్సవం

ఏపీలోని విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ జాతరలో ముఖ్య ఘట్టమైన సిరిమానోత్సవం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమైంది. పూజారి సిరిమాను అధిరోహించగా.... భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బస్సులు లేక పోయినా సొంత వాహనాల ద్వారా సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చి... అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి వీలు కల్పించారు.

author img

By

Published : Jan 26, 2021, 9:45 PM IST

celebration-at-sambara-polamamba-temple in AP
శంబర పోలమాంబ జాతరలో ఘనంగా సిరిమానోత్సవం

.

శంబర పోలమాంబ జాతరలో ఘనంగా సిరిమానోత్సవం

.

శంబర పోలమాంబ జాతరలో ఘనంగా సిరిమానోత్సవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.