ETV Bharat / city

మూసీ నది ప్రక్షాళన పేరుతో సీఎం మభ్యపెట్టారు:లక్ష్మణ్​ - నమాసీ మూసీ కార్యక్రమం

మూసీ నది, హుస్సేన్​సాగర్​ల ప్రక్షాళన పేరుతో ప్రజలను సీఎం కేసీఆర్​ మభ్యపెట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. హుస్సేన్​సాగర్​ వద్ద కొబ్బరికాయలు కొట్టి ఆ నీటిని సాగర్​లో కలిపి నిరసన తెలిపారు.

bjp state president laxman
మూసీ నది ప్రక్షాళన పేరుతో సీఎం మభ్యపెట్టారు:లక్ష్మణ్​
author img

By

Published : Dec 16, 2019, 4:53 PM IST

నమామి మూసి ఉద్యమంలో భాగంగా భాజపా నేతలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. మూసీనది నగరంలోకి ప్రవేశించే బాపూఘాట్​ వద్ద రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​, ఎమ్మెల్యే రాజాసింగ్​, డీకే అరుణ ఇతర నేతలు నదికి హారతినిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా హుస్సేన్​సాగర్​కు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి ఆ నీటిలో సాగర్​లో కలిపారు.

మూసీ నది, హుస్సేన్​ సాగర్​ల ప్రక్షాళన పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్​ మభ్యపెట్టారని ఆరోపించారు. వీటిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తామని లక్ష్మణ్​ తెలిపారు.

మూసీ నది ప్రక్షాళన పేరుతో సీఎం మభ్యపెట్టారు:లక్ష్మణ్​

ఇవీచూడండి: 'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి'

నమామి మూసి ఉద్యమంలో భాగంగా భాజపా నేతలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. మూసీనది నగరంలోకి ప్రవేశించే బాపూఘాట్​ వద్ద రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​, ఎమ్మెల్యే రాజాసింగ్​, డీకే అరుణ ఇతర నేతలు నదికి హారతినిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా హుస్సేన్​సాగర్​కు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి ఆ నీటిలో సాగర్​లో కలిపారు.

మూసీ నది, హుస్సేన్​ సాగర్​ల ప్రక్షాళన పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్​ మభ్యపెట్టారని ఆరోపించారు. వీటిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తామని లక్ష్మణ్​ తెలిపారు.

మూసీ నది ప్రక్షాళన పేరుతో సీఎం మభ్యపెట్టారు:లక్ష్మణ్​

ఇవీచూడండి: 'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.